అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరు పట్టణంలోని 11వ వార్డులో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు పరామర్శించి, బాధితుల కుటుంబనికి ఆర్థిక సహాయం అందజేశారు. పరమర్శించి వారిలో 11వ వ వార్డు వైసీపీ ఇన్ ఛార్జ్ డి. నజీర్ ఆహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య, గట్టు ఖాజా, సయ్యద్ చాంద్, రసూల్, వెంకట్ రెడ్డి, వడ్డె రంగన్న, వడ్డె బజారి, మాబాషా, దారాల శ్రీను, రాజా రెడ్డి తదితరులు ఉన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప.

Leave A Reply

Your email address will not be published.