మూడో విడత ఎన్నికల ఉపసంహరణ నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టిన -పోలీసులు By Team PS On Feb 12, 2021 24 0 ఏపీ 39టీవీ 12ఫిబ్రవరి 2021: అనంతపురం జిల్లాలో మూడో విడత ఎన్నికల ఉపసంహరణ నేపథ్యంలో పామిడి, యాడికి, పెద్దవడుగూరు, తదితర నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టిన పోలీసులు. 0 24 Share