శ్రీ గురునానక్ దేవ్ మందిరం నిర్మాణంకు భూమి పూజ చేసిన – ఎమ్మెల్యే అనంత By Team PS Last updated Mar 26, 2021 30 0 AP 39 TV 26 మార్చ్ 2021: నగరంలోని ఖాజా నగర్ లో గురునానక్ దేవ్ జీ మందిరం నిర్మాణంకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి . ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు. 0 30 Share