ముగ్గురాయి గనుల పేలుళ్లలో 5 మంది మృతి By Team PS On May 8, 2021 26 0 AP 39TV 08మే 2021: కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ సమీపంలో శనివారం ముగ్గురాయి కోసం బాంబులు అమర్చి రాయి తవ్వుతుండగా గనుల్లో ప్రమాదవశాత్తు అవి పేలి ఐదు మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. 0 26 Share