Smartphone: బంపర్ ఆఫర్.. సగం ధరకే లభిస్తున్న SAMSUNG 5G స్మార్ట్ ఫోన్

Smartphone
Smartphone

Smartphone: ప్రస్తుతం మన దేశంలో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన సాంసంగ్ ఫోన్ గా SAMSUNG Galaxy S24 ర్యాంక్ పొందండి. ఆండ్రాయిడ్ కస్టమర్లు ఈ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ఫోన్ కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా వాళ్ళకి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ సగం ధరకే లభిస్తుంది.

దీని ధర రూ.74,999. ఫ్లిప్కార్ట్ లో ఇది 40 శాతం డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. 40% డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.44,999. ఈ ఫోన్ కి సంబంధించి మార్కెట్లో ఇంకో ఆఫర్ కూడా ఉంది.5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా మీకు అందిస్తున్నారు. స్పెషల్ కూపన్ ఉపయోగించి మీరు ఈ ఫోన్ కేవలం రూ.30,000 కు పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత ఫోను ఉన్నట్లయితే మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మీ దగ్గర ప్రస్తుతం గెలాక్సీ ఎఫ్ 55 స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీరు ఈ ఫోన్ కొనడానికి ఎక్స్చేంజి చేయడం ద్వారా రూ.8150 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ డిస్కౌంట్ తర్వాత మీకు ఈ ఫోన్ కేవలం రూ.36,849 కు లభిస్తుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ మాత్రం మీ పాత ఫోను కండిషన్ అలాగే మోడల్ పైన ఆధారపడి ఉంటుంది. జనవరి 17, 2024న కంపెనీ ఈ ఫోన్ మార్కెట్లోకి ప్రారంభించింది. ఈ ఫోన్ 168 గ్రా ఫోన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక గాజు కూడా ఉంటుంది. ఇక దీనిలో ఉన్న గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కూడా వెనుక భాగంలో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఇందులో అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now