KC Venugopal: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: పార్లమెంట్ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేసి వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. బడ్జెట్, బీసీ కులగణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి కీలకమైన అంశాలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలపై ఎంపీలు ఆయనతో చర్చించారు. ఎన్నికల ముందు తెలంగాణలో చేసిన వాగ్దానాల అమలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై వారు కీలకంగా చర్చించారు, ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎంపీలు కూడా పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now