PACS CENTRE: ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 11 (ప్రజా శంఖారావం): ప్రాథమిక వ్యవసాయ సహాకర సంఘం ఆర్మూర్ ఆధ్వర్యంలోనీ ఆర్మూర్, రాంపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను అధ్యక్షులు కాపెల్లి చిన్న ముత్తెన్న, ఉప అధ్యక్షులు నర్మే నవీన్ లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ రైతులు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరక్టర్లు, సదర్లు పెద్ద మనషులు, విడిసీ మెంబర్లు, రైతులు, సంఘ సెక్రెటరీ మీసాల రాజేశ్వర్, సంఘా సిబంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now