Gold Rate Today: మళ్ళి పసిడి ధరలు రెట్టింపు.. పసిడి, వెండి ధరలు ఎంతో తెలుసా..
గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి హవా నడుస్తుంది. రానున్న రోజుల్లో పసిడి రేట్లు దిగి వస్తాయి అని ఆశపడుతున్న వారికి షాక్ ఇస్తే పసిడి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ రెండు రోజులలో 6 వేలకు పైగా పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. వెండి ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కూడా బంగారం ధరలు పెరిగినట్లు సమాచారం. ప్రతి ఇంట్లో కూడా శుభకార్యాలు, పెళ్లిలో జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా అందరూ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. మనదేశంలో అయితే పసిడికి చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో ఉన్న మహిళలకు పసిడి అంటే చాలా ఇష్టం. పసిడి ధరలు మళ్లీ పెరగడంతో బంగారం కొనాలని ఎదురుచూస్తున్న సామాన్యులు లబోదిబోమంటున్నారు. మన దేశంలో ఉన్న నగరాలలో ఈరోజు పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో నేడు 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,670 గా ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,700 గా ఉంది. మన దేశంలో ఉన్న ప్రధాన నగరాలలో మరియు పట్టణాలలో పసిడి ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి..
చెన్నై నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,700, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,670 దగ్గర ఉన్నాయి.
ముంబై నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,700, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,670 దగ్గర ఉన్నాయి.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,850 అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,670 గా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,700, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,670 దగ్గర ఉన్నాయి.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,700 అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,670 గా ఉన్నాయి.
బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,700 అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,670 గా ఉన్నాయి.
కోల్కతా నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,700 అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,670 గా ఉన్నాయి.
పసిడి మాదిరిగానే వెండి ధరలు కూడా పెరుగుతూ సామాన్య జనానికి షాక్ ఇస్తున్నాయి. ఈరోజు కూడా వెండి ధరలు భారీగానే పెరిగాయి. మన దేశంలో ఈ రోజు కిలో వెండి ధర రూ.1,10,000 గా ఉంది. అయితే ఈ ధరలన్నీ ఈరోజు ఉదయం 8 గంటల లోపు నమోదైనవిగా గుర్తించగలరు.