KCR: నూతన వధు-వరులను ఆశీర్వదించిన కేసీఆర్ దంపతులు

KCR
KCR

KCR: మర్కుక్, మే 1 (ప్రజా శంఖారావం):సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్ కార్యకర్త ఎర్రవల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ వెంకటయ్య యాదవ్‌ల కుమారుడి వివాహానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శోభమ్మ దంపతులు హజరయ్యారు. మర్కుక్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి విష్ణువర్ధన్ యాదవ్హాజరయి నూతన వధువరులను మాజీ సీఎం దంపతులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరైన ఎర్రవల్లి గ్రామస్తులతో మాజీ సీఎం కాసేపు ముచ్చటించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now