Todays Gold Rate: మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఆ బంగారం కనలేని పరిస్థితికి చేరుకుంది. గత కొంతకాలం నుంచి బంగారం ధరలు అందుకోలేనంత ఎత్తుకు పరుగులు పెడుతున్నాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.92,000 మార్కులు దాటి కొత్త రికార్డును సృష్టిస్తుంది. ఆదివారం రోజున పసిడి ధరలో మరి కాస్త పెరిగి పసిడి ప్రియులకు కంటనీరు పెట్టిస్తున్నాయి. పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది పసిడి. కానీ ఆ పసిడి ధరలు గత కొంతకాలం నుంచి అందుకోలేనంత ఎత్తుకు పరుగులు తీసుకునే సంగతి అందరికీ తెలిసిందే. శనివారం మార్చి 29, 24 క్యారెట్ల 10 గ్రాముల పరిస్థితి ధర రూ. 92,010 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,800 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రు. వన్ జీరో త్రీ నైన్ ఫైవ్ జీరో గా ఉంది. ఇక ఈరోజు అంటే మార్చి 30 ఆదివారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,400 గా ఉంది. ధరలు పెరగడం చూస్తుంటే త్వరలోనే లక్ష మార్కు చేరిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,400 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 84,000 గా ఉంది.
విజయవాడ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,630 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,600 గా ఉంది.
ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 91,150 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 84,400 గా ఉంది.
రాజమహేంద్రవరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 91,800 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,540గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,990 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,410 గా ఉంది.
విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,870 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,600 గా ఉంది.
అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,03,950 గా ఉంది. మార్చి 30 ఆదివారం రోజున కిలో వెండి ధర రూ. 102,684 దగ్గర స్థిరంగా ఉంది. విజయవాడలో ధర పెరిగింది. శనివారం రోజున అక్కడ కిలో వెండి ధర రు. 1,02,100 గా ఉంది. అలాగే ఈరోజు విజయవాడలో కిలో వెండి ధర రూ.1,03,200 పలుకుతుంది. ఈరోజు ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.1,01,200 గా ఉంది. రాజమహేంద్రవరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,05,000 గా ఉంది. విశాఖపట్నంలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,08,000 కి చేరుకుంది.
పసిడి మరియు వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపనికి అనుగుణంగానే ఉంటాయి. ఆధారాలు అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. అలాగే అక్కడ తగ్గితే ధరలు ఇక్కడ కూడా తగ్గుతాయి. మన భారతదేశంలో లభించే బంగారం అంతా దాదాపు దిగుమతి చేసింది. అమెరికా డాలర్ విలువ కూడా మనదేశంలో పసిడి ధరలపై ప్రభావం చూపుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా పన్నులు మరియు సుంకాలు కలిపితే దాదాపు అన్ని చోట్ల ధరలు ఒకేలా ఉన్నాయి.