CM Relief Fund | మాక్లూర్, మార్చి 17 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 75 వేల రూపాయల ఎల్ఓసిని ఒడ్డేటిపల్లి గ్రామానికి చెందిన మారకంటి లింగంకు ఒడ్డేటిపల్లి కాంగ్రెస్ గ్రామ నాయకులు గంగాధర్ సోమవారం అందజేశారు.
ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ఎల్ఓసిని బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now