CM Revanth Reddy: ప్రజా శంఖారావం, వెబ్ డిస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు హైదరాబాదులోని అసెంబ్లీ కార్యాలయంలోనీ సీఎం ఛాంబర్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ శాసనసభలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now