Posani Krishna Murali: ప్రజా శంఖారావం, వెబ్ డిస్క్: గుంటూరు జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ లో సినీ నిర్మాత, వైఎస్ఆర్సిపి నాయకులు పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆయన జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతానికి ఈసీజీ, బీపీ, షుగర్ నార్మల్ గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అనంతరం పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు కోర్టు అనుమతి కోరుతూ ఒక రోజు కష్టపడిలోకి తీసుకునీ సాయంత్రం 5 గంటలకు సిఐడి అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now